1873 నవంబర్ 7
ఈరోజు (07.11.1873) ఆంధ్రాలోని గుంటూరులో గొప్ప పరిచర్య చేసిన మిషనరీ జాన్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ హయ్యర్ గారు దేవుని పిలుపు అందుకున్న రోజు ..
ఈరోజు (07.11.1873) ఆంధ్రాలోని గుంటూరులో గొప్ప పరిచర్య చేసిన మిషనరీ జాన్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ హయ్యర్ గారు దేవుని పిలుపు అందుకున్న రోజు ..
రోమన్ కాథలిక్ సంఘ బోధనా క్రమాలలో ప్రముఖమైన డొమినికన్ ఆర్డర్ రూపకర్త, స్పెయిన్ కు చెందిన మతగురువు సెయింట్ డొమినిక్ పరమపదించిన రోజు ఈ రోజు.
స్కాట్లాండ్ చెందిన ప్రముఖ సంఘ చరిత్రకారుడు, రచయిత, బోధకుడు థామస్ మెక్ క్రీ ప్రభు పిలుపు నందుకొన్నరోజు ఈరోజు (05-08-1835).
యునైటెడ్ స్టేట్స్ యొక్క మొదటి సండే స్కూల్ మిషనరీ, రెవరెండ్ విలియం సి. బ్లెయిర్ తన పనిని ప్రారంభించిన రోజు ఈ రోజు(04-08-1821).
ప్రపంచ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిన ప్రఖ్యాత సాహస యాత్ర మొదలైన రోజు ఇది.
ఆసియా దేశాలతో వ్యాపార సంబంధాలు నెలకొల్పడం కోసం బయలుదేరి, యాదృచ్చికంగా
ఇంగ్లాండ్ లోని బెరీ నగరంలో యౌవనస్తుడైన జేమ్స్ ఏబ్స్ హత సాక్షి యైన రోజు ఈ రోజు. మత సంస్కరణ భావాలున్న జేమ్స్ ను దైవ దూషణ పేరుతో అరెస్టు చేశారు.
బైబిలు గ్రంథాన్ని చైనా భాషలోకి అనువదించిన చైనా మిషనరీ రాబర్ట్ మోరిసన్ పరమపదించినరోజు ఈ రోజు. ఈ ఇంగ్లాండ్ దేశ పౌరుడు—తొలి ఇంగ్లీష్
నేడు జోహన్నెస్ గూటెన్బర్గ్ యొక్క జన్మదినం. జర్మనీ దేశానికి చెందిన గూటెన్బర్గ్ ప్రింటింగ్ ప్రెస్ను కనిపెట్టి ప్రసిద్ధి చెందారు. అందువలన పుస్తకాల ఉత్పత్తిలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. పుస్తకములు చౌకగా విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయి. పునరుజ్జీవనోద్యమ కాలంలో జ్ఞాన వ్యాప్తిలో ప్రింటింగ్ ప్రెస్ కీలక పాత్ర వహించింది.
ఆంగ్ల గణిత, భౌతిక శాస్త్ర వేత్త ఐజాక్ న్యూటన్ ఈ రోజు కేంబ్రిడ్జ్ లోని ట్రినిటీ కళాశాలలో చేరాడు. ఐతే ప్రపంచంలోనే అత్యంత గొప్ప మేధావిగా పేరు గాంచిన ఈ శాస్త్రవేత్త సైన్స్ కంటే థియాలజినే ఎక్కువ చదివాడు. బైబిల్ విషయాల పైన ఈయన 13 లక్షల పదాల సంపుటాలు రాశారు అన్నది విశేషం!
ఈ రోజు ఫ్రెంచ్ సైనికాధికారి జోన్ ఆఫ్ ఆర్క్ ను పురుష వస్త్రాలు ధరిస్తుందన్న నెపంతో గుంజకు కట్టి సజీవ దహనం చేశారు. 1431 మార్చి నెలలోని విచారణలో ఆమె కేథోలిక సంఘ ఆచారాలను పాటించటం లేదని ఆమెపై మతభ్రష్ట కేసు నమోదు చేసి, ఇకపై ఎప్పుడూ స్త్రీ వేషధారణ లోనే ఉండాలని ఆజ్ఞాపించారు. ఆమె అందుకు ఒప్పుకుంది. ఐతే కొన్ని రోజుల తర్వాత మరల పురుష వేషం వేసిందన్న అభియోగంతో ఆమెను అధికారులకు అప్పగించి, మరణశిక్ష విధించారు.