1941 మే 14
సహుదరుడు భక్త్ సింగ్ గారికి ప్రభువిచ్చిన “నూతన నిబంధన సంఘ ప్రత్యక్షత” : నీలగిరి-కూనూరు ప్రార్ధనలలో ఉన్నప్పుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు నూతన నిబంధన సంఘమును తిరిగి అదే ప్రత్యక్షతలో పునర్ నిర్మించుటకు ప్రభువేసిన ఆమోదముద్ర, దీని వెనుకున్న ప్రార్ధనలు, ప్రభువు నడిపించిన తీరు పరిశీలిద్దాం

