1878 ఫిబ్రవరి 12
అలెగ్జాండర్ డఫ్ (1806 – 1878), చర్చ్ ఆఫ్ స్కాట్లాండ్ నుండి భారతదేశానికి వచ్చిన మొదటి విదేశీ మిషనరీ. ఈయన బహుముఖ ప్రజ్ఞాశాలి, భారతీయ విద్యావ్యవస్థలో ఉన్న లోపాలను గ్రహించిన ఈయన, విద్య మీద ప్రభుత్వ రంగాలలో గణనీయమైన ప్రభావం చూపి, అనేక మార్గదర్శకాలను స్థాపించారు.






